సోదరీమణుల ర్యాలీ - GIDDALURU PRAKASAM
ప్రకాశం జిల్లా గిద్దలూరులో డ్వాక్రా మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. 10 వేలు ఇస్తున్న చంద్రబాబుకు కృతజ్ఞతగా తమ అభిమానాన్ని చాటుకున్నారు.
![సోదరీమణుల ర్యాలీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2356399-118-de803164-ddbb-44b1-96a6-c8de3f03b49a.png)
DWACRA MAHILA RALLY
ప్రకాశంజిల్లా గిద్దలూరులో డ్వాక్రా మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. పసుపు కుంకుమ కానుకగా 10వేల రూపాయలు అందజేస్తున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. థ్యాంక్యూ సీఎం పేరిట ప్లకార్డులతో కృతజ్ఞతను చాటుకున్నారు.
DWACRA MAHILA RALLY