ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలంలోని గంజివారిపల్లి, గాంధీనగర్, శాంతినగర్, చెంచుగూడెంలో పేదలకు వైకాపా నేతలు కూరగాయలు పంపిణీ చేశారు. పనులుల్లేక ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకుంటామని వెల్లడించారు.
ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పేదలకు దాతల సాయం - ప్రకాశం జిల్లాలో కరోనా కేసులు
కరోన వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం లాక్డౌన్ విధించడంతో పేదలు పనుల్లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజా ప్రతినిధులు, నాయకులు, దాతలు మేమున్నామంటూ ముందుకు వచ్చి తమ వంతు సాయం అందిస్తున్నారు.
![ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పేదలకు దాతల సాయం downers helping to poor people in prakasam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6876005-148-6876005-1587442704738.jpg)
downers helping to poor people in prakasam