ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

500 నిరుపేద కుటుంబాలకు కూరగాయల పంపిణీ - latest news on lockdown at chirala

చీరాలలోని ఉజిలిపేటలో 500 నిరుపేద కుటుంబాలకు కరణం వెంకటేష్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ చేశారు.

distribution of essentials to 500 families at vugilipeta in prakasam
500నిరుపేద కుటుంబాలకు కూరగాయలు పంపిణీ

By

Published : Apr 23, 2020, 8:31 PM IST

లాక్​డౌన్​లో భాగంగా ప్రకాశం జిల్లా చీరాలలోని ఉజిలిపేటలో 500 నిరుపేద కుటుంబాలకు వైకాపా యువ నాయకుడు కరణం వెంకటేష్​ కూరగాయలు పంపిణీ చేశారు. అంతేకాకుండా కరణం వెంకటేష్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో... ఫోన్ చేస్తే భోజనం అందించే కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా బాధితులకు స్వయంగా భోజనాలు అందజేసే అవకాశం కల్పిస్తున్నామని కరణం వెంకటేష్ తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details