ప్రకాశం జిల్లా దర్శి మండలం వెంకటాచలంపల్లి పరిధిలోని కొత్తూరు సమీపంలో పొలాల్లో జింకపై శునకాలు దాడి చేశాయి. గాయపడిన జింకను స్థానికులు కాపాడారు. దానికి ప్రథమ చికిత్స చేసి అటవీ అధికారులకు సమాచారం అందించారు. జింక కోలుకున్న తరువాత అడవిలో విడిచిపెడతామని అధికారి తులసీరావు తెలిపారు.
శునకాల దాడిలో తీవ్రంగా గాయపడిన జింక - prakasam dist latest news
శునకాలు దాడి చేయటంతో జింక తీవ్రంగా గాయపడింది. స్థానికులు దానికి చికిత్స చేసి రక్షించారు. అధికారులకు సమాచారం ఇచ్చారు.
![శునకాల దాడిలో తీవ్రంగా గాయపడిన జింక Deer seriously injured](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9513843-1045-9513843-1605107504305.jpg)
శునకాల దాడిలో తీవ్రంగా గాయపడిన జింక