ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వేతనాలతో కూడిన సెలవులు ఇవ్వండి'

కార్మిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నాయకులు భౌతిక దూరం పాటిస్తూ దీక్ష చేశారు. ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలోని సుందరయ్య భవన్​లో సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టారు.

By

Published : Apr 29, 2020, 4:16 PM IST

citu Leaders Inmates
ఒంగోలులో సీఐటీయూ నిరసన

ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలోని సుందరయ్య భవన్​లో సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టారు. కార్మిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ భౌతిక దూరం పాటిస్తూ నాయకులు దీక్ష చేశారు. అద్దంకి సీఐటీయూ నాయకులు గంగయ్య హాజరయ్యారు. లాక్​డౌన్ కాలంలో కార్మికులకు వేతనాలతో కూడిన సెలవు ప్రకటించాలని, కార్మికుల హక్కులపై దాడి విరమించాలని డిమాండ్​ చేశారు.

ABOUT THE AUTHOR

...view details