న్యాయవాదుల రిలే నిరాహార దీక్ష
మమ్మల్ని 'అమరావతి'లో కలపండి! - chirala lawyers
గుంటూరు జిల్లా చీరాలలో 15 రోజులుగా న్యాయవాదులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు నేటితో ముగిశాయి. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని బార్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు.
![మమ్మల్ని 'అమరావతి'లో కలపండి!](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2661251-865-f4339ee0-8e07-40f1-8d16-eb9b18946683.jpg)
న్యాయవాదుల రిలే నిరాహార దీక్షలు