ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెదేపా కార్యకర్త ఆత్మహత్య కేసులో 21 మంది అరెస్టు - తెదేపా కార్యకర్త బసంగారి పద్మ ఆత్మహత్య

ప్రకాశం జిల్లాలో తెదేపా కార్యకర్త బసంగారి పద్మ ఆత్మహత్య కేసులో 21 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

తెదేపా కార్యకర్త ఆత్మహత్య కేసులో 21 మంది అరెస్టు

By

Published : Jun 28, 2019, 7:05 PM IST

Updated : Jun 28, 2019, 11:59 PM IST

తెదేపా కార్యకర్త ఆత్మహత్య కేసులో 21 మంది అరెస్టు

ప్రకాశం జిల్లా చిన్నగంజాం మండలం రుద్రమాంబపురంలో తెదేపా కార్యకర్త బసంగారి పద్మ ఆత్మహత్య కేసులో 21 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈనెల 25వ తేదీన మృతురాలి తోడికోడళ్లు, కొందరు ప్రత్యర్ధులు కలిసి ఆమెపై దాడిచేసి వివస్త్రను చేశారు. మనస్తాపం చెందిన పద్మ ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో మరికొందరు పరారీలో ఉన్నారని.. వారిని త్వరలో పట్టుకుంటామని పోలీసులు చెప్పారు.

Last Updated : Jun 28, 2019, 11:59 PM IST

ABOUT THE AUTHOR

...view details