ఇవీ చదవండి:
జ్వరంతో ఆరేళ్ల బాలుడు మృతి - కంభంలో జ్వరంతో ఆరేళ్ల బాలుడు మృతి న్యూస్
ప్రకాశం జిల్లా కంభం మండలం సైదాపురంలో జ్వరం కారణంగా ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు. 3 రోజులుగా జ్వరం వస్తుండడం వల్ల తల్లిదండ్రులు కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమం కావడం వల్ల వైద్యుల సలహా మేరకు ఒంగోలు ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు. బాలుని మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
boy-dead-for-fever