ప్రకాశం జిల్లా రేణింగవరం జ్యోతి డైరీ సమీపంలో బైక్ ఢీకొని ఓ బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 వాహనంలో అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో బాలుడు మృతి చెందాడు. మృతుడు కశ్యపురానికి చెందన కావూరి అజిత్ కుమార్ (12)గా పోలీసులు గుర్తించారు.
బైక్ ఢీకొని బాలుడు మృతి - prakasam district road accident latest news
ప్రకాశం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బాలుడు మరణించాడు. జ్యోతి డైరీ సమీపంలో ఈ ఘటన జరిగింది.
ప్రకాశం జిల్లాలో బైక్ ఢీకొని బాలుడు మృతి