ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బైక్​ ఢీకొని బాలుడు మృతి - prakasam district road accident latest news

ప్రకాశం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బాలుడు మరణించాడు. జ్యోతి డైరీ సమీపంలో ఈ ఘటన జరిగింది.

bike accident in prakasam district
ప్రకాశం జిల్లాలో బైక్​ ఢీకొని బాలుడు మృతి

By

Published : Jan 28, 2020, 10:29 PM IST

ప్రకాశం జిల్లా రేణింగవరం జ్యోతి డైరీ సమీపంలో బైక్​ ఢీకొని ఓ బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 వాహనంలో అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో బాలుడు మృతి చెందాడు. మృతుడు కశ్యపురానికి చెందన కావూరి అజిత్​ కుమార్​ (12)గా పోలీసులు గుర్తించారు.

బైక్​ ఢీకొని బాలుడు మృతి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details