ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉద్యోగ భద్రత కల్పించాలని ఏఎన్ఎంల ధర్నా

గ్రామ సచివాలయంలో తమను ఉద్యోగులుగా తీసుకున్న తర్వాతే మిగిలిన ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరుతూ ఏఎన్ఎంలు ఆందోళనకు దిగారు. కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు.

By

Published : Jul 30, 2019, 7:05 PM IST

ఏఎన్ఎంల ధర్నా

ఉద్యోగ భద్రత కల్పించాలని ఏఎన్ఎంల ధర్నా

గ్రామ సచివాలయంలో ఉద్యోగులుగా తీసుకున్న తర్వాతే మిగిలిన ఉద్యోగాలను భర్తీ చేయాలని ఏఎన్ఎంలు డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ కలెక్టరేట్​ను ముట్టడించారు. పాదయాత్ర సమయంలో సీఎం ఇచ్చిన హామీ మేరకు తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కోరారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సమాన వేతనం చట్టాన్ని అమలు చేయాలని అన్నారు. 20 సంవత్సరాలకు పైగా ఏఎన్ఎంలుగా ఉన్న తమను ఇప్పుడు తీసివేయాలనుకోవడం సరికాదన్నారు.

ABOUT THE AUTHOR

...view details