ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 9, 2020, 7:42 PM IST

ETV Bharat / state

ఇస్లాంపేటలో ఉత్సాహంగా ప్రజా సంకల్పయాత్ర

జగన్ పాదయాత్ర మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజా సంకల్పయాత్ర ప్రకాశం జిల్లా ఒంగోలు ఇస్లాంపేటలో ఉత్సాహంగా సాగింది. ప్రకాశం జిల్లా ఒంగోలు ఎంపీ శ్రీనివాసులు రెడ్డి ఈ యాత్రలో పాల్గొని..వైఎస్​ఆర్​ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

An enthusiastic public will march in Islampet
ఇస్లాంపేటలో ఉత్సాహంగా సాగిన ప్రజా సంకల్ప యాత్ర

జగన్ పాదయాత్ర మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజా సంకల్పయాత్ర ప్రకాశం జిల్లా ఒంగోలు ఇస్లాంపేటలో ఉత్సాహంగా సాగింది. ప్రకాశం జిల్లా ఒంగోలు ఎంపీ శ్రీనివాసులు రెడ్డి ఈ యాత్రలో పాల్గొని..వైఎస్​ఆర్​ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మూడేళ్ల క్రితం జగన్ ప్రజల కోసం పాదయాత్ర పూర్తి చేసి ప్రజా సమస్యలను చూసి..వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారని ఎంపీ అన్నారు. ప్రజలకు కలిపి ప్రభుత్వం చేపడతున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఈ పాదయాత్రలో వైకాపా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

వర్సిటీల్లో పాలకమండలి సభ్యులను ఏ విధంగా నియమిస్తారు?: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details