ఇదీ చదవండి
తెదేపా ప్రభుత్వం ద్వారానే మహిళలకు గౌరవం: అజితరావు - ajitha rao
తెదేపా ప్రభుత్వం ద్వారానే మహిళలకు సముచిత స్థానం దక్కుతుందని ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం అభ్యర్థి బుదాల అజిత రావు స్పష్టం చేశారు. నియోజకవర్గంలో ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ డా. మన్నె రవీంద్రతో కలసి ఆమె విస్తృత ప్రచారం చేపట్టారు.
బుదాల అజితరావు