ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఒంగోలు కలెక్టరేట్​కు బారులు తీరిన అగ్రిగోల్డ్ బాధితులు - అగ్రిగోల్డ్ బాధితుల తాజా వార్తలు

ప్రభుత్వం అందించే సొమ్ము కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రచారం జరగటంతో ఒంగోలు కలెక్టరేట్​కు అగ్రిగోల్డ్​ బాధితులు భారీగా చేరుకున్నారు.

Agrigold's victims queued up at the Ongole Collectorate in Prakasam district
క్యూలో వేచి ఉన్న అగ్రిగోల్డ్ బాధితులు

By

Published : Dec 23, 2019, 8:22 PM IST

ఒంగోలు కలెక్టరేట్​ ముందు బారులుతీరిన అగ్రిగోల్డ్ బాధితులు ..

అగ్రిగోల్డ్ బాధితులు ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్​కు క్యూ కట్టారు. ప్రభుత్వం అందిస్తున్న సొమ్ము కోసం బాధితులు అర్జీలు పెట్టుకోవాలని పుకార్లు రావడంతో.. వేలసంఖ్యలో బాధితులు కలెక్టరేట్​కు చేరుకున్నారు. బాధితులు ఇచ్చిన అర్జీలను అధికారులు స్వీకరించారు.పుకార్ల వల్ల రోజు కూలీ పొగొట్టుకుని... ప్రయాణ ఛార్జీలు పెట్టుకొని మరీ వచ్చామని బాధితులు వాపోయారు. ఈ విషయంపై అధికారులు స్పష్టత ఇవ్వాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details