ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జాతీయ రహదారిపై ప్రమాదం.. వ్యక్తి మృతి - ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం

జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదం ప్రకాశం జిల్లా చినగంజాంలో జరిగింది.

road accident at chinaganjam
జాతీయ రహదారిపై ప్రమాదం.. వ్యక్తి మృతి

By

Published : Oct 4, 2020, 2:28 PM IST

ప్రకాశం జిల్లా చినగంజాం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియాని వాహనం ఢీ కొట్టటంతో బషీర్ అనే వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. చినగంజాం నుంచి నడచి వెళుతున్నప్పుడు వై జంక్షన్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

కాకినాడ సెజ్ కొనుగోళ్లపై కేంద్రం దర్యాప్తు జరపాలి: యనమల

ABOUT THE AUTHOR

...view details