ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రైవేట్ అంబులెన్స్ ఢీకొని మహిళ మృతి - two buffaloes died in elchuru

ప్రైవేట్ అంబులెన్స్ ఢీకొని ఓ మహిళా, రెండు గేదెలు మృతి చెందాయి. ఈ ఘటన ప్రకాశం జిల్లా ఏల్చూరు రహదారిపై జరిగింది.

A woman and two buffaloes were killed when a private ambulance collided.
మృతురాలు దగ్గర ఏడుస్తున్న బంధువులు

By

Published : Mar 18, 2020, 11:21 PM IST

ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామ శివారు అద్దంకి, నార్కెట్​పల్లి రహదారి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ అంబులెన్స్ ఢీకొని ఓ మహిళా, రెండు గేదెలు మృతి చెందాయి. ఏల్చూరుకు చెందిన ఇమామ్​బి రహదారి దగ్గరలో గేదెలను మేపుతుండగా.. ప్రమాదవశాత్తు వీఆర్ఎల్ ప్రైవేట్ అంబులెన్స్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆమెతో పాటు రెండు గేదెలు అక్కడికక్కడే మృతి చెందాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఏల్చూరు రహదారిపై రోడ్డు ప్రమాదం

ABOUT THE AUTHOR

...view details