ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 1, 2020, 9:44 PM IST

ETV Bharat / state

ప్రకాశం జిల్లాలో సీఎస్ నీలం సాహ్ని పర్యటన

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ప్రకాశం జిల్లాలో పర్యటించారు. జిల్లాలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై ఆరా తీశారు.

ప్రకాశం జిల్లాలో సీఎస్ నీలం సాహ్ని పర్యటన
ప్రకాశం జిల్లాలో సీఎస్ నీలం సాహ్ని పర్యటన

ప్రకాశం జిల్లాలో సీఎస్ నీలం సాహ్ని పర్యటన

ప్రకాశంజిల్లాలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పర్యటించారు. మద్దిపాడు మండలంలోని పలు ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. జిల్లాలో సంక్షేమ పథకాల అమలు, వాటి తీరుతెన్నులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాడు-నేడు కార్యక్రమం ద్వారా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వివరాల గురించి ఆరా తీశారు. గుండ్లకమ్మ జలాశయం ద్వారా రైతులకు సాగునీటిని అందించేందుకు కృషి చేస్తామన్నారు. జలాశయాన్ని చెప్పుకోదగ్గ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు.

ABOUT THE AUTHOR

...view details