ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ముప్పవరం వంతెనపై రోడ్డు ప్రమాదం.. ద్విచక్ర వాహనదారుడు మృతి - ముప్పవరం వంతెనపై రోడ్డు ప్రమాదం న్యూస్

ప్రకాశం జిల్లా పంగులూరు మండలం ముప్పవరం వంతెనపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

a person died road accident on muppavaram bridge

By

Published : Nov 4, 2019, 8:33 PM IST

ముప్పవరం వంతెనపై రోడ్డు ప్రమాదం

ప్రకాశం జిల్లా పంగులూరు మండలం ముప్పవరం వంతెనపై రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడు అద్దంకి మండలం వెంకటాపురానికి చెందిన దేవరపల్లి శ్రీనివాస్​రెడ్డిగా గుర్తించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పంచనామాకు అద్దంకి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శ్రీనివాస్ రెడ్డి అత్తవారింటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు బంధువులు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details