ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 20, 2020, 3:50 PM IST

ETV Bharat / state

వేటకు వెళ్లి.. మృత్యు ఒడిలోకి

ప్రకాశం జిల్లా చినగంజాం మండలంలో విషాదం జరిగింది. ప్రమాదవశాత్తు సముద్రంలో పడి ఓ మత్స్యకారుడు మృతి చెందాడు.

fisherman died
వేటకు వెళ్లి మరణించిన వ్యక్తి

ప్రకాశం జిల్లా చినగంజాం మండలంలోని కోడూరివారిపాలెంకు చెందిన మత్యకారుడు ప్రమాదవశాత్తు సముద్రంలో పడి మరణించాడు. చేపలు పట్టేందుకు వెళ్లిన ప్రళయకావేరి బాబు (26) వల వేసే క్రమంలో నీళ్లలో పడిపోయాడు. వేటకు వెళ్లిన వ్యక్తి విగతజీవిగా తిరిగి రావటంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

ABOUT THE AUTHOR

...view details