ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కారులో కోటి రూపాయలు

ప్రకాశం జిల్లా టంగుటూరు వద్ద వాహన తనిఖీల్లో పట్టుకున్న కోటి రూపాయలను ఆదాయపు పన్ను శాఖకు అప్పగించారు అధికారులు.

By

Published : Feb 20, 2019, 12:06 AM IST

Updated : Feb 20, 2019, 1:18 AM IST

కోటి రూపాయలు తరలించింది ఈ కారులోనే

ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్​ప్లాజా వద్ద జరిపిన వాహన తనిఖీల్లో భారీగా నగదు లభ్యమైంది. నర్సాపురం నుంచి కావలికి కారులో తరలిస్తున్న కోటి రూపాయలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

డబ్బు.. నర్సాపురానికి చెందిన జయదేవ్ జ్యువలరీస్​దిగా గుర్తించారు. బంగారం కొనుగోలుకు నగదు తరలిస్తున్నట్లు తనిఖీల్లో పట్టుబడ్డ జ్యువలరీస్ సిబ్బంది తెలిపారు. ఇద్దరిని అరెస్టు చేసిన అధికారులు.. డబ్బును ఆదాయపన్ను శాఖకు అప్పగించారు.

Last Updated : Feb 20, 2019, 1:18 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details