ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెన్నానదిలో యువకుడు గల్లంతు - young people missing in penna rever at ananthasagam mandal

నెల్లూరు జిల్లాలోని పెన్నానదిలో ఈతకు వెళ్లి ఐదుగురు యువకులు గల్లంతయ్యారు. ఆ ఐదుగురిని కాపాడిన రవీంద్ర అనే యువకుడు పెన్నానదిలో కోట్టుకుపోయాడు.

పెన్నానదిలో యువకులు గల్లంతు
పెన్నానదిలో యువకులు గల్లంతు

By

Published : May 30, 2020, 8:23 PM IST

నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం రేవూరు వద్ద పెన్నానదిలో ఈతకు వెళ్లిన ఐదుగురు యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన ఐదుగురిని రవీంద్ర అనే యువకుడు కాపాడి... అతను పెన్నానదిలో కోట్టుకుపోయాడు. రవీంద్ర కోసం పోలీసులు, స్థానికులు గాలిస్తున్నారు.

ఇదీ చదవండి:దుకాణంలోకి దూసుకుపోయిన 2 లారీలు

ABOUT THE AUTHOR

...view details