ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 22, 2020, 11:10 AM IST

ETV Bharat / state

జిల్లాకు 8 వేల కొవిడ్ 19 పరీక్షల కిట్లు: మంత్రి అనిల్

కరోనా నియంత్రణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు.

లక్ష కొవిడ్-19 కిట్లను కోనుగోలు చేశాం
లక్ష కొవిడ్-19 కిట్లను కోనుగోలు చేశాం

మీడియాతో మాట్లాడుతున్న మంత్రి అనిల్

దక్షిణ కొరియా నుంచి రాష్ట్రానికి లక్ష కొవిడ్-19 ప్రయోగ కిట్లను కోనుగోలు చేశామని జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. నెల్లూరు జిల్లాలో కరోనా నియంత్రణపై అధికారులతో సమీక్షించారు. జిల్లాకు 8 వేల కిట్లు వచ్చినట్టు తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 85 శాతం రేషన్ పంపిణీ పూర్తయిందన్నారు.

ABOUT THE AUTHOR

...view details