ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అక్రమ వ్యాపారాలపై విజిలెన్స్​ అధికారుల దాడి - nelloor dist

అక్రమ వ్యాపారులపై నెల్లూరులో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. రైతు బజార్, కూరగాయల మార్కెట్​లలో తనిఖీలు చేపట్టి..తూకాల్లో తేడాలున్న కాటాలను స్వాధీనం చేసుకున్నారు.

అక్రమ వ్యాపారులపై..విజిలెన్స్​ అధికారుల తనిఖీ

By

Published : Sep 22, 2019, 11:55 PM IST

అక్రమ వ్యాపారులపై..విజిలెన్స్​ అధికారుల తనిఖీ

నెల్లూరు జిల్లాలో అక్రమ వ్యాపారులపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. నగరంలోని స్టోన్ హౌస్ పేట పరిధిలో పలు దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. రైతు బజార్, కూరగాయల మార్కెట్​లలో తనిఖీలు చేపట్టిన అధికారులు తూకాల్లో తేడాలున్న కాటాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పప్పు దినుసుల దుకాణల్లో సోదాలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారాలు చేస్తే చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ ఎస్పీ సుబ్బారెడ్డి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details