ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీసుల ఆధ్వర్యంలో 'వనం-మనం'

ఆత్మకూరులో వనం-మనం కార్యక్రమం నిర్వహించారు. స్థానిక గురుకుల పాఠశాల ఆవరణలో డీఎస్పీ వెంకటాద్రి మొక్కలు నాటారు.

By

Published : Jul 5, 2019, 6:20 AM IST

పోలీసుల ఆధ్వర్యంలో 'వనం-మనం'

నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని గురుకుల పాఠశాల, డిగ్రీ కళాశాలలో వనం-మనం కార్యక్రమాన్ని పోలీస్ అధికారులు నిర్వహించారు. డీఎస్పీ వెంకటాద్రి పాల్గొని పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. రోజు రోజుకు పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని ఆయన కోరారు.

పోలీసుల ఆధ్వర్యంలో 'వనం-మనం'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details