ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కంటివెలుగు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి:ఎమ్మెల్యే మేకపాటి - నేడు ఉదయగిరిలో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం

ఉదయగిరిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వైఎస్​ఆర్​ కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి ప్రారంభించారు.

ఉదయగిరిలో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం

By

Published : Oct 14, 2019, 7:37 PM IST

ఉదయగిరిలో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం

వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి సూచించారు.నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.ఎలాంటి ఖర్చు లేకుండా ప్రభుత్వమే కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు.ప్రతి విద్యార్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దృష్టిలోపాలు ఏవైనా ఉంటే మెరుగుపరుచుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details