ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బైకును ఢీకొన్న టెంపో.. ఇద్దరు మృతి - బైకును టెంపో ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి

బైకును టెంపో వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ ప్రమాదం నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలం నాదేండ్లవారి కండ్రిగ వద్ద జరిగింది.

two persons died in accident at nadenlavari kandriga nellore district
బైకును ఢీకొన్న టెంపో.. ఇద్దరు మృతి

By

Published : Sep 28, 2020, 9:21 PM IST

నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలం తల్లంపాడు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనపై తడ మండలంలోని నిప్పో కంపెనీకి వెళ్తున్నారు.

ఈ క్రమంలో నాదేండ్లవారి కండ్రిగ వద్ద వాళ్ల బైకును టెంపో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details