నెల్లూరు జిల్లా మర్రిపాడు, అటవీ ప్రాంతం నుంచి రోడ్డుపైకి వచ్చిన ఓ మగ కణుజుని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో 7 సంవత్సరాల మగ కణుతజు అక్కడికక్కడే మృతి చెందింది. ఈ మేరకు ఫారెస్టు అధికారులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకున్నారు.
గుర్తు తెలియని వాహనం ఢీ....కణుజు మృతి - ఈటీవీ భారత్ తాజా వార్తలు
నెల్లూరు జిల్లా మర్రిపాడు, అటవీ ప్రాంతం నుంచి రోడ్డు పైకొచ్చిన ఓ కణుజుని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టగా... అక్కడికక్కడే మృతి చెందింది. ఈ మేరకు ఫారెస్టు అధికారులు కేసు నమోదు చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
![గుర్తు తెలియని వాహనం ఢీ....కణుజు మృతి Tumor death at nellore district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7720208-454-7720208-1592813542445.jpg)
గుర్తు తెలియని వాహనం ఢీ....కణితి మృతి