ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెన్నానదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు గల్లంతు - ముగ్గురు యువకులు గల్లంతు

పెన్నానదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు గల్లంతైన ఘటన నెల్లూరు జిల్లా సంగం వద్ద చోటుచేసుకుంది. గల్లైంతన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

పెన్నానదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు గల్లంతు
పెన్నానదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు గల్లంతు

By

Published : Jul 3, 2022, 9:17 PM IST

నెల్లూరు జిల్లా సంగం వద్ద పెన్నానదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. మెుత్తం ఆరుగురు యువకులు ఈతకు దిగగా.. ముగ్గురు మాత్రమే సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైన వారు సంగం మండలం పెరమన పంచాయతీ జంగాలదరువు గ్రామానికి చెందిన భవానీ, శ్యామ్ ప్రసాద్, చరణ్​గా గుర్తించారు. వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

ABOUT THE AUTHOR

...view details