ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డివైడర్​ను ఢీకొట్టిన అంబులెన్స్...ముగ్గురు మృతి

నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రాచర్లపాడు దగ్గర అంబులెన్స్ అదుపుతప్పి డివైడర్​ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా..మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

By

Published : Jan 25, 2020, 4:27 PM IST

three members dead in road accident at nellore
three members dead in road accident at nellore

డివైడర్​ను ఢీకొట్టిన అంబులెన్స్...ముగ్గురు మృతి
నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రాచర్లపాడు దగ్గరున్న జాతీయ రహదారిపై ఓ అంబులెన్స్ అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా...మరొకరి పరిస్థితి విమషంగా ఉంది. నెల్లూరు నుంచి బోగోలుకు వెళ్తున్న అంబులెన్స్ గమేషా ఫ్యాక్టరీ సమీపంలో అదుపు తప్పి డివైడర్​ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సులేమినా అనే మహిళా, విక్టర్ అనే వ్యక్తితో పాటు అంబులెన్స్ డ్రైవర్ సంఘటనా స్థలంలోనే మృతి చెందగా..పుష్పరాణి అనే మహిళ పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details