ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దేవాలయాల్లో చోరీలు.. పోలీసులకు చిక్కిన దొంగలు - కావలిలో ఆలయ దొంగల అరెస్ట్ వార్తలు

ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను నెల్లూరు జిల్లా కావలి పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరిపై పది సంవత్సరాల నేరచరిత్ర ఉందని తెలిపారు.

The police who arrested the temple robbers at nellore
మీడియాతో మాట్లాడుతున్న డీఎస్పీ ప్రసాద్

By

Published : Dec 29, 2019, 10:20 AM IST

ఆలయ దొంగలను అరెస్ట్ చేసిన కావలి పోలీసులు

నెల్లూరు జిల్లా కావలి పరిధిలోని పలు దేవాలయాల్లో దొంగతనం చేసే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. కావలికి చెందిన నడింపల్లి గోపి కొమ్మలపాటి, గోవర్ధన్ ఇద్దరు హుండీల చోరీకి అలవాటు పడ్డారు. ఈ క్రమంలో ఓ గుడిలో చోరీకి యత్నించి విఫలమవగా.. పక్కనే ఇంట్లో బంగారు గొలుసు దొంగిలించారు. బాధితుల ఫిర్యాదుతో ఇద్దరినీ పట్టుకున్న పోలీసులు.. వారికి పదేళ్ల నేర చరిత్ర ఉందని గుర్తించారు. కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details