ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 4, 2020, 6:23 PM IST

ETV Bharat / state

కరోనాతో కూలీలు లభించక రైతుల అవస్థలు

వ్యవసాయ రంగంపై కరోనా ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే లాక్​డౌన్ కారణంగా పంటను అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్న రైతులను... వ్యవసాయ కూలీల కొరత వేధిస్తోంది.

The plight of the peasants who did not get wages with Corona in nellore district
కరోనాతో కూలీలు లభించక రైతుల అవస్థలు

కరోనా వైరస్ కారణంగా నెల్లూరు జిల్లాలో వ్యవసాయ పనులకు కూలీలు దొరక్క రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వెద పద్ధతిలో వరి సాగు గురించి వ్యవసాయ శాఖ.. రైతులకు అవగాహన కలిగిస్తోంది. కూలీలు దొరక్క అవస్థలు పడుతున్న అన్నదాతలకు ఈ పద్ధతిలో సాగు ఎంతో ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details