ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాఠశాల బస్సు బోల్తా..15మంది విద్యార్థులకు గాయాలు

విద్యార్థులను పాఠశాలకు తీసుకెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ఈ ఘటనలో 15 మంది చిన్నారులకు గాయాలయ్యాయి.

By

Published : Aug 30, 2019, 9:32 AM IST

The bus carrying students to school accidental roll over on bridge at nellore district 15 children were injured in the incident.

నెల్లూరు జిల్లా డక్కిలి మండలం కుప్పయపాలెం వంతెనపై ప్రమాదం చోటుచేసుకుంది. విద్యార్థులతో పాఠశాలకు వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు బోల్తాపడింది. వెంకటగిరిలోని శ్రీచైతన్య పాఠశాలకు వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 15 మంది చిన్నారులకు గాయాలయ్యాయి. అనంతరం క్షతగాత్రులను డక్కలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

పాఠశాల బస్సు బోల్తా..15మందికి గాయాలు.

ABOUT THE AUTHOR

...view details