ఈ నెల 15 నుంచి సీఐటీయూ స్వర్ణోత్సవ 15వ రాష్ట్ర మహాసభలు నెల్లూరులో జరగనున్నాయి. ఈ సభలను విజయవంతం చేయాలని కోరుతూ భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు. నగరంలోని బోసుబొమ్మ సెంటర్ నుంచి ఏబీఎం కాంపౌండ్ వరకు ఈ ర్యాలీ సాగింది. మహాసభలు ప్రారంభం రోజు నగరంలో 30వేల మంది కార్మికులతో భారీ ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు తెలిపారు. ఈ బహిరంగ సభకు త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్తోపాటు సీఐటీయు జాతీయ నేతలు పాల్గొంటారని ఆయన తెలిపారు.
'సీఐటీయూ స్వర్ణోత్సవ సభలను విజయవంతం చేయండి' - The 15th State Conferences of the CITU Golden Jubilee will be held in Nellore .
సీఐటీయూ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ నెల్లూరులో భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ సభలకు త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ హాజరుకానున్నట్లు జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు తెలిపారు.
!['సీఐటీయూ స్వర్ణోత్సవ సభలను విజయవంతం చేయండి' The 15th State Conferences of the CITU Golden Jubilee will be held in Nellore](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5255703-982-5255703-1575371586332.jpg)
సీఐటీయూ మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ నెల్లూరులో ఆటో ర్యాలీ
సీఐటీయూ మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ నెల్లూరులో ఆటో ర్యాలీ
ఇవీ చదవండి...బొబ్బిలి రహదారికి మోక్షమెప్పుడు..?
TAGGED:
Auto Rally