ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రజాస్పందనే తెదేపా విజయాన్ని సూచిస్తోంది'

నెల్లూరు గ్రామీణ తెలుగుదేశం అభ్యర్థి అబ్దుల్ అజీజ్ నియోజకవర్గంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. కొత్త కాలవ సెంటర్, నారాయణరెడ్డి పేటల్లో ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు.

By

Published : Mar 31, 2019, 6:19 AM IST

నెల్లూరులో ఎన్నికల ప్రచారం

నెల్లూరులో ఎన్నికల ప్రచారం
నెల్లూరు గ్రామీణ తెలుగుదేశం అభ్యర్థి అబ్దుల్ అజీజ్ నియోజకవర్గంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. కొత్త కాలవ సెంటర్, నారాయణరెడ్డి పేటల్లో ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ప్రచారం సమయంలో ప్రజల నుంచి వస్తున్న స్పందనే తెదేపా విజయాన్ని సూచిస్తోందన్నారు. రాష్ట్ర ప్రజలందరూ చంద్రబాబు నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే తెదేపా అధికారంలోకి రావాలనిఉద్ఘాటించారు.

ఇవీ చదవండి..

ABOUT THE AUTHOR

...view details