ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సూళ్లూరుపేట ఛైర్మన్​గా శ్రీ మంత్ రెడ్డి

నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పురపాలక ఛైర్మన్ల ఎన్నిక పూర్తి అయింది. నేడు నూతన ఛైర్మన్​గా శ్రీ మంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు.

By

Published : Mar 19, 2021, 7:51 PM IST

srimanth reddy
సూళ్లూరుపేట ఛైర్మన్​గా శ్రీ మంత్ రెడ్డి

సూళ్లూరుపేట మున్సిపాలిటీ కొత్త ఛైర్మన్​గా శ్రీ మంత్ రెడ్డి, వైస్​ ఛైర్మన్​గా పద్మ ఎన్నికయ్యారు. నిన్న కోరం లేని కారణం వాయిదా పడిన ఈ ఎన్నికలు.. నేడు విజయవంతంగా పూర్తి అయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details