నెల్లూరు రైల్వే స్టేషన్ నుంచి రెండో శ్రామిక రైలు ఆదివారం బిహార్కు బయలుదేరింది. 1152 మంది వలస కార్మికులతో ఈ రైలు మోతిహర్కు బయలుదేరింది. నెల్లూరు రెవెన్యూ డివిజనల్ అధికారి హుస్సేన్ జండా ఊపి వలస కార్మికులకు వీడ్కోలు పలికారు. భౌతిక దూరాన్ని పాటిస్తూ నిబంధనల ప్రకారం భోగీకి 54 మంది ఉండేలా చర్యలు తీసుకున్నారు. వలస కార్మికులకు మంచి నీరు, ఆహారం అందించారు.
నెల్లూరు నుంచి బయలుదేరిన రెండో శ్రామిక రైలు - నెల్లూరు నుంచి శ్రామిక్ రైలు
నెల్లూరు నుంచి రెెండో శ్రామిక రైలు బిహార్కు బయలుదేరింది. నింబంధనలు పాటిస్తూ భోగీకి 54 మంది ఉండేలా చర్యలు తీసుకున్నారు.
![నెల్లూరు నుంచి బయలుదేరిన రెండో శ్రామిక రైలు saramik train from train from nelore to bihar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7147208-534-7147208-1589169531689.jpg)
నెల్లూరు నుంచి బయలుదేరిన రెండో శ్రామిక రైలు