నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం... నలుగురు మృతి - పన్నంగాడు వద్ద రోడ్డు ప్రమాదం
పన్నంగాడు వద్ద రోడ్డు ప్రమాదం
09:38 February 14
నెల్లూరు జిల్లా తడ మండలం పన్నంగాడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న పాల ట్యాంకర్ను కారు ఢీకొట్టడంతో చిన్నారి సహా నలుగురు మృతి చెందారు. ఈ ఘటనలో మరో ముగ్గురు గాయాలపాలయ్యారు. మృతులంతా ప్రకాశం జిల్లా దర్శికి చెందిన వారిగా గుర్తించారు. చెన్నై నుంచి దర్శికి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు వివరించారు.
ఇదీ చదవండి:దినదినగండం.. మృత్యువుతో పోరాటం
Last Updated : Feb 14, 2020, 10:45 AM IST