ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రోడ్డు ప్రమాదం: కర్నూలు మైనింగ్ అధికారికి తీవ్రగాయాలు - road accident in nellore

నెల్లూరు జిల్లా మర్రిపాడు సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కర్నూలు జిల్లా మైనింగ్ శాఖ అధికారి రాజశేఖర్​ రెడ్డి, ఆయన కుటుంబసభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి. కారు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. స్పందించిన స్థానికులు క్షతగాత్రులను బయటకుతీశారు. 108 వాహనంలో చిత్తూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

road accident in nellore
రోడ్డు ప్రమాదంలో కర్నూలు ఏడీ కుటుంబానికి తీవ్రగాయాలు

By

Published : Jan 2, 2020, 10:21 PM IST

రోడ్డు ప్రమాదం: కర్నూలు మైనింగ్ అధికారికి తీవ్రగాయాలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details