ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 7, 2020, 7:04 PM IST

ETV Bharat / state

పేదలకు బియ్యం, నిత్యావసరాలు అందజేత

లాక్​డౌన్​తో ఉపాధి కోల్పోయిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరి అవస్థలు గమనించి సహాయం చేసేందుకు కొందరు దాతలు ముందుకు వస్తున్నారు. వారికి తోచినంత తోడ్పాటును అందిస్తూ బాసటగా నిలుస్తున్నారు.

Providing rice and essential necessities to the poor people in nellore district
పేదలకు బియ్యం, నిత్యావసరాలు అందజేత

నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం రోసనూరు, కానూరు గ్రామాల్లోని గిరిజనులకు బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. క్యామెల్ సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details