ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైద్య సిబ్బందికి పీపీఈ కిట్ల పంపిణీ - PPE kits Distribution news in nellore

కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందికి తమ వంతు సాయం చేసేందుకు నెల్లూరులోని ఎంఎస్​ఆర్​ సేవా సమితి ముందుకొచ్చింది. సేవాసమితి వ్యవస్థాపకుడు మాగుంట శరత చంద్రారెడ్డి జన్మదిన సందర్భంగా 300 పీపీఈ కిట్లను మంత్రి అనిల్​కు అందజేశారు.

వైద్య సిబ్బందికి పీపీఈ కిట్లు పంపిణీ
వైద్య సిబ్బందికి పీపీఈ కిట్లు పంపిణీ

By

Published : Apr 15, 2020, 7:56 PM IST

కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్యలు, సిబ్బందికి నెల్లూరు ఎంఎస్​ఆర్​ సేవా సమితి పీపీఈ కిట్లను అందజేసింది. దాదాపు రూ.4 లక్షల వ్యయంతో సమకూర్చిన 300 కిట్లను రాష్ట్ర మంత్రి అనిల్​కు ​సేవాసమితి వ్యవస్థాపకుడు మాగుంట శరత చంద్రారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా సేవాసమితిని మంత్రి కొనియాడారు. వైద్యులతో పాటు కరోనా బాధితులను తరలించే పోలీసులకు ఈ కిట్లను అందజేస్తామని చెప్పారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details