ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యువకుడి అనుమానస్పద మృతి.. గ్రామస్థుల ఆందోళన - నెల్లూరు జిల్లా వార్తలు

సూళ్లూరుపేట రహదారిపై వాటంబేడు గ్రామస్థులు ధర్నా చేశారు. కాళంగి నదిలో నిన్న యువకుడి మృతదేహం లభ్యమైంది. అది హత్యే అని.. సరైన దర్యాప్తు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

people protest
people protest

By

Published : Sep 30, 2020, 6:35 PM IST

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట రహదారిపై వాటంబేడు గ్రామస్థులు ధర్నా చేశారు. నిన్న కాళంగి నదిలో యువకుడి మృతదేహం లభ్యమైన విషయమై ఆందోళనకు దిగారు. కాలనీ వాసులే యువకుడిని హత్య చేశారని రోడ్డు మీద బైఠాయించారు.

పొలీసులు అక్కడికి చేరుకుని సర్దుబాటు చేసే ప్రయత్నాలు చేశారు. కాలనీ వాసులు అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారని బాధితులు ఆరోపించారు. పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details