ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 14, 2019, 10:46 PM IST

ETV Bharat / state

రాయితీ ఉల్లి కోసం ప్రజల బారులు

నెల్లూరు జిల్లా నాయుడుపేట వ్యవసాయ మార్కెట్ ఆవరణలో రాయితీ ఉల్లి కోసం ప్రజలు ఉదయం నుంచే కేంద్రాల వద్ద బారులు తీరారు. మార్కెట్​ సిబ్బంది ఆలస్యంగా రావడం వల్ల ఇబ్బందులకు గురయ్యారు. అనంతరం ఉల్లి పంపిణీ సక్రమంగా సాగింది. రెండు కౌంటర్లలో కుటుంబానికి కిలో చొప్పున ఉల్లి అందించారు.

http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/14-December-2019/5375696_864_5375696_1576342941563.png
onion distribution in nayudupeta agriculture market

ఉల్లికోసం బారులు తీరిన ప్రజలు

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details