ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

30 ఒంగోలు గిత్తలకు భయంకరమైన బ్రోసెల్లో సిస్ వ్యాధి - nellore

పశువుల్లో కనిపించే అతి భయంకరమైన బ్రోసెల్లో సిస్ వ్యాధి నెల్లూరు జిల్లాలో 30 ఒంగోలు గిత్తలకు సోకింది. దీంతో మిగిలిన పశువులకు ఈ వ్యాధి అంటుకోకుండా అధికార్లు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఒంగోలు గిత్తలకు బ్రోసెల్లో సిస్ వ్యాధి

By

Published : Aug 13, 2019, 3:18 PM IST

ఒంగోలు గిత్తలకు బ్రోసెల్లో సిస్ వ్యాధి

పశువుల్లో అరువుగా కనిపించే అతి భయంకరమైన వ్యాధి బ్రోసెల్లో సిస్ నెల్లూరు జిల్లాలో 30 పశువులకు సోకినట్లు నిర్దారణ అయింది. ఈ వ్యాధి సోకిన పశువులు జీవించడం కష్టమని పశువైద్యులు చెబుతున్నారు. జిల్లాలోని కొండాపురం మండలంలోని చింతలదేవి మిశ్రమ పశుగణాభివృద్ధి క్షేత్రంలోని 131 పశువుల్లో 30పశువులకు సోకినట్లుగా రక్త పరీక్షల్లో నిర్దారణ అయింది. ఈ నెల 14వ తేదీన ఈ పశువులను వేలం వేయాల్సి ఉంది. మిగిలిన పశువుల రక్తనమూనాను ల్యాబ్ కు పింపించగా, వాటికి ఈ వ్యాధి లక్షణాలేవి కనిపించలేదని మిశ్రమ గణా అభివృద్ధి క్షేత్రం డీడీ వెంకట్ రామన్ తెలిపారు.

For All Latest Updates

TAGGED:

nellore

ABOUT THE AUTHOR

...view details