ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎన్​ఎంసీ బిల్లును వ్యతిరేకిస్తూ.. ఆస్పత్రుల బంద్

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్​ఎంసీ బిల్లును వ్యతిరేకిస్తూ నెల్లూరులోని ప్రైవేట్ ఆస్పత్రుల బంద్ పాటించారు.

By

Published : Jul 31, 2019, 8:03 PM IST

nellore hospitals closed because of bandh

ఎన్.ఎం.సి బిల్లుతో.. వైద్యకోర్సు కష్టమవుతుంది..

జాతీయ వైద్య కమిషన్ బిల్లును వ్యతిరేకిస్తూనెల్లూరులో ఆస్పత్రుల బంద్ పాటించారు.నగరంలోని పొగతోట, బృందావనం ప్రాంతాల్లోని ఆస్పత్రులతోపాటు అన్నిచోట్ల వైద్యసేవలు నిలిపి వేశారు. ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అశోక్ మాట్లాడుతూ.. ఎన్​ఎంసీ బిల్లుతో వైద్యఖర్చు రెట్టింపు అవుతోందన్నారు. వైద్య కోర్సు చదవాలనుకునే విద్యార్థులు ఇబ్బందులు పడతారని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details