ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మద్యం విషయంలో వివాదం.. వ్యక్తి దారుణ హత్య! - వ్యక్తి హత్య

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరులో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. తోట వెంకట నర్సయ్య అనే వ్యక్తిని.. గుర్తు తెలియని దుండుగుడు కిరాతకంగా నరికి చంపాడు. మద్యం విషయంలో జరిగిన వివాదమే హత్యకు కారణమని స్థానికులు భావిస్తున్నారు.

మద్యం విషయంలో వివాదం
మద్యం విషయంలో వివాదం

By

Published : Feb 28, 2021, 8:22 AM IST

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరులో దారుణం జరిగింది. తోట వెంకట నర్సయ్య అనే వ్యక్తి నిద్రలో ఉండగా.. ఓ దుండగుడు గొడ్డలితో నరికి చంపాడు. మద్యం విషయంలో తలెత్తిన వివాదమే హత్యకు కారణమై ఉంటుందని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details