ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

టాప్ ర్యాంకర్​కు మహేష్​కు మంత్రి గౌతం అభినందనలు - Mahesh Kumar

ఎస్సై పరీక్షల ఫలితాల్లో రాష్ట్రంలో మొదటి ర్యాంకు సాధించిన మహేష్ కుమార్​ను మంత్రి గౌతంరెడ్డి, అధికారులు, స్థానిక నేతలు అభినందించారు.

మహేష్ కుమార్​కు మంత్రి అభినందనలు

By

Published : Jul 23, 2019, 10:38 PM IST

నెల్లూరు జిల్లా సంగం మండలం తలుపురుపాడు గ్రామానికి చెందిన పరుచూరి మహేష్ కుమార్ ఎస్సై పరిక్షా ఫలితాల్లో మొదటి స్థానం సాధించారు. 400 మార్కులకుగాను 255 మార్కులు సాధించి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచారు. మహేష్ కుమార్​ను ఐటీ శాఖ మంత్రి గౌతం రెడ్డి అభినందించారు. మంత్రి సూచనతో అధికారులు, పలువురు నేతలు గ్రామానికి వెళ్లి కాబోయే ఎస్సైని సన్మానించారు.

ABOUT THE AUTHOR

...view details