ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'బయటివారిని రానివ్వకండి.. కఠిన చర్యలు తీసుకోండి'

జిల్లాలోకి బయటి వ్యక్తుల్ని రానివ్వొద్దని.. లాక్ డౌన్ పటిష్టంగా అమలు చేయాలని.. నెల్లూరు జిల్లా అధికారులను మంత్రి గౌతంరెడ్డి ఆదేశించారు. సరిహద్దు చెక్ పోస్టులను తనిఖీ చేశారు.

By

Published : Apr 26, 2020, 3:09 PM IST

minister goutham reddy visit nellore district boarder checkposts
నెల్లూరులో సరిహద్దు చెక్ పోస్టులను తనిఖీ చేసిన మంత్రి గౌతంరెడ్డి

నెల్లూరు జిల్లా సరిహద్దు ప్రాంతాల్లోని చెక్ పోస్టులను మంత్రి గౌతంరెడ్డి అకస్మికంగా తనిఖీ చేశారు. నెల్లూరు నుంచి బయల్దేరి సంగం, ఆత్మకూరు, మర్రిపాడు మీదుగా సరిహద్దు వద్దకు చేరుకుని భద్రతను పరిశీలించారు. పోలీసులకు, అధికారులకు పలు సూచనలు చేశారు. లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయాలని.. బయట ప్రాంతాల నుంచి వ్యక్తులు జిల్లాలోకి రాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట పోలీస్, రెవెన్యూ అధికారులు ఉన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details