ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 10, 2020, 8:22 PM IST

ETV Bharat / state

నెల్లూరు నుంచి బిహార్​ వలస కూలీల తరలింపు

నెల్లూరు జిల్లాలో బిహార్​ వలస కూలీలను అధికారులు స్వస్థలాలకు తరలించారు. దాదాపు 131 మందిని శ్రామిక్​ రైలులో పంపించేందుకు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.

migrate workers of bhihar went to their own p;aces from nellore dst gudur
migrate workers of bhihar went to their own p;aces from nellore dst gudur

నెల్లూరు జిల్లా గూడూరు డివిజన్​లోని 131 మంది బిహార్​ వలస కూలీలను స్వస్థలాలకు పంపించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. తొలుత గూడూరు నుంచి ఆరు ప్రత్యేక బస్సుల్లో వారిని నెల్లూరుకు తరలించిన అధికారులు.. అక్కడి నుంచి శ్రామిక్​ రైలులో వారి రాష్ట్రానికి పంపించనున్నారు. ఈ క్రమంలో రైలులో పాటించవలసిన భౌతికదూరం, కరోనా పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూలీలకు అవగాహన కల్పించారు.

ABOUT THE AUTHOR

...view details