ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వెల్దుర్తిలో విద్యుదాఘాతంతో కూలీ మృతి - కర్నూలు జిల్లా క్రైం

కర్నూలు జిల్లా వెల్దుర్తిలో విషాదం నెలకొంది. విద్యుత్ తీగలు తగిలి హమాలీ కార్మికుడు మృతి చెందాడు.

Man Death With current Shock in veldhurthi kurnool district
వెల్దుర్తిలో విద్యుదాఘాతంతో కూలీ మృతి

By

Published : Jul 9, 2020, 8:09 PM IST

కర్నూలు జిల్లా వెల్దుర్తిలో హమాలీగా పనిచేస్తున్న మహబూబ్ బాషా మద్యం తాగడం కోసం సమీపంలో ఉన్న మద్యం దుకాణానికి వెళ్లాడు. మద్యం తీసుకుని వస్తుండగా కిందికి వేలాడుతున్న విద్యుత్ తీగలు తగలి మృత్యువాతపడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details