'ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎప్పుడు కావాలంటే.. అప్పుడు మైక్ వచ్చేది. అధికార పక్షం ఎమ్మెల్యే అయ్యాక.. మాట్లాడే వాళ్ల జాబితాలో మా చీఫ్ విప్ నా పేరు రాయట్లేదు. ఇవాళ మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు స్పీకర్ కు కృతజ్ఞతలు. గత ప్రభుత్వ హయంలో అసెంబ్లీలో తెదేపా నేతలను ఖబడ్దార్ అని .. కడుపు మండి అన్నాను. కానీ మా పార్టీలో ఓ ప్రబుద్ధుడు పిలిచి నీతులు చెప్పాడు. ఆవేశపరులు ఎప్పుడు కుట్రదారులు కాదు. కుట్రదారులే లోపాయికారి ఒప్పంద చేసుకుంటారు.' అని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మైక్ వచ్చేది: కోటంరెడ్డి - అసెంబ్లీలో కోటంరెడ్డీ శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యలు న్యూస్
అసెంబ్లీలో రైతుభరోసాపై చర్చ జరుగుతున్న సమయంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి స్పీకర్ తమ్మినేని మాట్లాడే అవకాశమిచ్చారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మైక్ వచ్చేది: కోటంరెడ్డి
ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మైక్ వచ్చేది: కోటంరెడ్డి
ఇదీ చదవండి: వాళ్లను రింగ్ దాటకుండా చేయండి: సీఎం జగన్
Last Updated : Jan 22, 2020, 3:59 PM IST