ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెదేపాలోకి వైకాపా నేత కర్లగుంట మధుబాబు - తెదేపాలో చేరిన వైకాపా నేత మధుబాబు

నెల్లూరు జిల్లా వైకాపా నేత కర్లగుంట మధుబాబు తెదేపాలో చేరారు. నారా లోకేశ్ ఆధ్వర్యంలో పసుపు కండువా కప్పుకున్నారు.

ycp leader madhubabu joins tdp
తెదేపాలోకి వైకాపా నేత కర్లగుంట మధుబాబు

By

Published : Dec 4, 2020, 8:41 PM IST

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ వైకాపా నేత కర్లగుంట మధుబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలో చేరారు. చంద్రబాబు నివాసంలో జరిగిన కార్యక్రమంలో లోకేశ్.. మధుబాబుకి పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర యాదవ్, మాలేపాటి సుబ్బానాయుడు, మల్లిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details